/rtv/media/media_files/2025/11/04/drug-2025-11-04-09-47-18.jpg)
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలి ప్రాంతంలో తాజాగా ఓ డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు.. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు.
గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీపై రైడ్స్
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2025
కోలివింగ్ గెస్ట్ రూంలో డ్రగ్ పార్టీ
12 మందిని అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు
డ్రగ్స్ సప్లయర్ గుత్తా తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్ అరెస్ట్
కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న ముఠా pic.twitter.com/xs5ZQRM2Hp
Follow Us