Telangana Social Security Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రజా పాలన(Prajapalana) కార్యక్రమం చేపడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్స్, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు(Journilist) కల్పిస్తున్న రూ. 5,00,000 ప్రమాద బీమాను గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరందరికీ రూ. 5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా..
తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్స్కి గుడ్ న్యూస్ చెప్పింది. రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్స్, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు కల్పిస్తున్న రూ. 5,00,000 ప్రమాద బీమాను గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.
Translate this News: