Telangana Ex-DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న ఆమె.. అందుకు సంబంధించి ఓ పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించారు. కాగా, సీఎంను కలిసిన నళిని ఆధ్యాత్మిక ప్రచారానికి ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలుస్తోంది. గతంలోనూ.. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించినా.. ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు నళిని.
పూర్తిగా చదవండి..Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమబాట పట్టిన విషయం తెలిసిందే.
Translate this News: