Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది రోజులే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ అధికార పార్టీ బీఆర్ఎస్కు, పథకాల లబ్ధిదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చింది. రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో వున్న ఈ సమయంలో ఎలాంటి పథకాలు అమలు గానీ, డబ్బులు జమ చేసే కార్యక్రమాలు గానీ చేయకూడదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఆయా పథకాల లబ్ధిదారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Election Commission: రైతుబంధు, డీఏలు బంద్.. ఈసీ సంచలన నిర్ణయం!
బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది.

Translate this News: