Telangana Elections 2023: ఎన్నికల సమీపిస్తున్న వేళ మేడ్చల్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బోడుప్పల్, పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
పూర్తిగా చదవండి..BREAKING: మేడ్చల్లో హైటెన్షన్.. కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు
మేడ్చల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు డబ్బు దాచారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
Translate this News: