TS ELECTIONS: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సొంత సర్వేల ప్రకారం గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్ కేటాయిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ తరుణంలో టికెట్ ఆశించిన వారికి టికెట్ రాకపోవడం కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) టికెట్లు అమ్ముకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్.. ఆ 3 స్థానాలపై నేతల మధ్య యుద్ధం!
మూడో లిస్టుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలపై నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చలేకపోతుంది. ఈ స్థానాలపై మరో రెండ్రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వనుంది.
Translate this News: