Telangana: వాళ్లు ఓటరుగా నమోదు చేసుకోవాలి: సీఈవో సుదర్శన్‌రెడ్డి

2025 జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి సూచించారు. ఆగస్టు 20న ప్రారంభమైన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Telangana: వాళ్లు ఓటరుగా నమోదు చేసుకోవాలి:  సీఈవో సుదర్శన్‌రెడ్డి
New Update
#voter-id #telugu-news #telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe