Revanth Reddy: ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ!

ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

New Update
BIG BREAKING: వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana Cabinet Meeting: ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Also read: కాసేపట్లో డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ బాధ్యతల స్వీకరణ

Advertisment
తాజా కథనాలు