TDP Candidate : ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి వైసీపీ(YCP) లబ్ది పొందాలని చూస్తోందని కమలాపురం టీడీపీ(TDP) అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి(Putta Krishna Chaitanya Reddy) అన్నారు. టీడీపీకి ప్రజల్లో మంచి స్పందన ఉంది. కమలాపురం ప్రజలు వైసీపీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. పుత్తా కుటుంబం అంటే భయమనే వాతావరణం సృష్టించారు.
పూర్తిగా చదవండి..TDP : ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి వైసీపీ లబ్ది పొందాలనుకుంటుంది!
ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి వైసీపీ లబ్ది పొందాలని చూస్తోందని కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. టీడీపీకి ప్రజల్లో మంచి స్పందన ఉంది. కమలాపురం ప్రజలు వైసీపీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు.
Translate this News: