సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా.. వైసీపీలో అసలేం జరుగుతోంది?
సీఎం జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు హాజరుకాకపోవడం చర్చనియాంశమైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.