YS Sunitha: వైఎస్ సునీతకు షాకిచ్చిన పులివెందుల గ్రామస్తులు
AP: పులివెందుల మండలం రంగాపురంలో పర్యటించిన సునీతకు షాక్ తగిలింది. ఆమె వివేకా హత్య గురించి మాట్లాడుతుండగా.. అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు.. ఆ విషయాన్ని మాట్లాడొద్దని హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగిందని.. తప్పకుండా మాట్లాడుతానని గ్రామస్తులతో ఆమె వాగ్వాదానికి దిగారు.