YS Sunitha : కడప జిల్లాలో వైఎస్ సునీత ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కొద్ది కాలంలో అందరినీ కలవలేకపోయా.. క్షమించి ఇది నా ప్రత్యేక అభ్యర్ధనగా భావించండి అని కోరారు. నాతో మొదలైన ఆవేదన, న్యాయ పోరాటం.. మీ నేత వైఎస్ వివేకాకు న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని సునీత విజ్ఞప్తి చేశారు. ఈ మూడు నెలల్లో చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. కొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోవాలని భావిస్తునన్నాని ఆమె అన్నారు. అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి.. మీరంతా న్యాయం వైపు నిలవాలని ఆశిస్తున్నానని సునీత అన్నారు. పార్టీలకు అతీతంగా న్యాయానికి ఓటు వేస్తారని, న్యాయ పోరాటాన్ని దేశమంతా ఎదురు చూస్తుందన్నారు.
పూర్తిగా చదవండి..AP Politics: న్యాయం కోసమే విజయమ్మ పోరాటం..న్యాయానికి ఓటు వేస్తారని ఆశిస్తున్నా: వైఎస్ సునీత
కడప జిల్లాలో వైఎస్ సునీత ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ నేత వైఎస్ వివేకాకు న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని సునీత విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా న్యాయానికి ఓటు వేస్తారని, న్యాయ పోరాటం కోసం దేశమంతా ఎదురు చూస్తుందన్నారు.
Translate this News: