Kottagudem: కళ్యాణానికి ముందే కాటికి.. ట్రాక్టర్ బోల్తాపడి కాబోయే జంట మృతి!
మరికొన్ని రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోయే యువ జంటను మృత్యువు కబలించింది. రాఖీ పండుగరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్మలచెరువు, కమలాపురం గ్రామాలకు చెందిన ప్రసాద్, నాగమణి ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయారు. ఈ ఘటన రెండు ఊర్లలో విషాదం నింపింది.
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t072319958-2025-11-03-07-23-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-18.jpg)