IT Raids: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్పై ఐటీ రైడ్స్ - రెండో రోజు కొనసాగుతున్నసోదాలు!
నగర శివారులోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పై ఐటీ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహిస్తున్నారు. కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఈ కంపెనీ సీఎం జగన్ కి సన్నిహిత కంపెనీ అని సమాచారం.