PITHAPURAM: పిఠాపురంలో హైటెన్షన్.. రెచ్చిపోయిన వైసీపీ, జనసేన కార్యకర్తలు!
పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అభ్యర్థి వంగా విశ్వనాథ్ పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం నిర్వహించడంతో జనసేన కార్యకర్తలు విశ్వనాథ్ ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు.