ఆరు కోట్ల ఆంధ్రులను అవమానించారు.. బాబు, కళ్యాణ్పై రోజా షాకింగ్ ట్వీట్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ మాజీమంత్రి రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా? అని ప్రశ్నించారు. మీరసలు పాలకులేనా?.. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే భావితరాలకు ఏం సమాధానం చెప్తారు? అంటూ ట్వీట్ చేశారు.