Telangana Jagruti : 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలో దిగుతాం..కవిత సంచలన వ్యాఖ్యలు
తాను బీఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్ళేది లేదని, ఘర్ వాపసీ ఉండబోదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని కవిత ప్రకటించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, ప్రజలు వదిలిన బాణం అని ఆమె పేర్కొన్నారు.
/rtv/media/media_files/2026/02/09/fotojet-2026-02-09-21-08-08.jpg)
/rtv/media/media_files/2025/12/24/fotojet-2-2025-12-24-20-32-37.jpg)
/rtv/media/media_files/2025/09/26/dsp-2025-09-26-07-49-50.jpg)