Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు..పవర్ పాయింట్ ప్రజెంటేషన్
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఐదవరోజు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఇవి మొదలవుతాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద ఈరోజు సభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయనుంది.