Ind vs Nz: న్యూజిలాండ్ క్లీన్ స్వీప్.. 0-3తో సిరీస్ కైవసం!
న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ పరాజయంపాలైంది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. 0-3తో న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది.