Ind vs Nz: న్యూజిలాండ్ క్లీన్ స్వీప్.. 0-3తో సిరీస్ కైవసం!
న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ పరాజయంపాలైంది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. 0-3తో న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది.
/rtv/media/media_files/2025/05/16/pfI13lfgB6cwQd09oozi.jpg)
/rtv/media/media_files/2024/11/03/AyTfJnBu2O7SgF7bp9tq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11.jpg)