World Cup 2023: టేబుల్ టాపర్స్ మధ్య సూపర్ ఫైట్.. వరల్డ్ కప్ లో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్
Ind vs SA World Cup 2023 :టేబుల్ టాపర్స్ భారత్-సౌతాఫ్రికా మధ్య వరల్డ్ కప్ 2023 లీగ్ మ్యాచ్ కోల్ కతా లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది
Ind vs SA World Cup 2023 :టేబుల్ టాపర్స్ భారత్-సౌతాఫ్రికా మధ్య వరల్డ్ కప్ 2023 లీగ్ మ్యాచ్ కోల్ కతా లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది
కింగ్ కొహ్లీ అంటే క్రికెట్ ఒక్కటే కాదు.. అత్యంత విలువైన బ్రాండ్ కూడా. రకరకాల వ్యాపారాలు.. సోషల్ మీడియా పోస్ట్ లతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు కొహ్లీ.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తన 35వ ఏట అడుగుపెట్టారు. ఇప్పటికే క్రికెట్ అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ బర్త్ డే రావడంపై అతడి అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో నవంబర్ 5న జరగనున్న మ్యాచ్కు ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది టీమిండియా. పేసర్ బుమ్రా స్థానంలో అశ్విన్ను, రాహుల్ ప్లేస్లో ఇషాన్కిషాన్ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.
నవంబర్ 5న విరాట్ కోహ్లీ బర్త్డే సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) స్పెషల్ ప్లాన్స్ చేస్తోంది. అదే రోజు ఈడెన్ గార్గెన్స్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. స్డేడియానికి వచ్చే ఫ్యాన్స్కు కోహ్లీ మాస్కులు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 70,000 మాస్కులను CAB ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది.
టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో అన్వాన్టెడ్ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్పై మ్యాచ్లో కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే. ఇదే కోహ్లీకి 34వ డకౌట్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో 34సార్లు డకౌట్ అయ్యాడు. బ్యాటర్ల పరంగా చూస్తే ఈ ఇద్దరే ఇండియా నుంచి ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు.
ఆటను త్వరగా ముగించడం చాలా అవసరం అంటూ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా. సింగిల్స్ తియ్యకుండా, స్ట్రైక్ రొటెట్ చేయకుండా బంగ్లాదేశ్పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ లాంటి టోర్నీల్లో నెట్రన్రేట్ చాలా ముఖ్యమని.. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటూ కోహ్లీకి చురకలంటించాడు పుజారా.
బంగ్లాదేశ్పై జరిగిన పోరులో విరాట్ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ట్విట్టర్లో విమర్శలు గుప్పిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెంచరీ కోసం సింగిల్స్ తియ్యకపోవడం.. ఓవర్ చివరి బంతిని సింగిల్ తియ్యడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ బౌలర్ వైడ్ వేసినా అంపైర్ వైడ్ ఇవ్వలేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్కప్లో భాగంగా బంగ్లాదేశ్పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.