Vemulawada Temple : ఎములాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు...
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో కలకలలాడింది.
/rtv/media/media_files/2025/07/06/raja-rajeshwara-temple-vemulawada-2025-07-06-11-36-40.jpg)
/rtv/media/media_files/2025/06/03/sm1K2HJTye0CHc2pgpm0.jpg)