BIG BREAKING: వైష్ణోదేవి యాత్రలో తీవ్ర విషాదం.. 30 మందికి పైగా మృతి
గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పలు జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 30 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు వైష్ణోదేవి యాత్రికులు కావడం మరింత విషాదం.
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/08/27/vaishno-devi-yatra-2025-08-27-06-46-53.jpg)