ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం.. దెబ్బతిన్న పంటలు, కాలువలు
ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం స్థానికులను కలవరపెడుతోంది. నేరీ భళి-2 అనే ప్రాజెక్టులో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం నుంచి నీరు లికేజీ అవుతోంది. దీంతో కాలువలు పంట భూములు దెబ్బతిన్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/08/06/uttarakhand-schools-closed-2025-08-06-07-57-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tunnel-jpg.webp)