Uttarakhand: చిన్న రాష్ట్రం.. మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంది..
Uttarakhand: ఉత్తరాఖండ్ నిర్వహించిన రెందురోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సందర్భంగా 3.5 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు కుదుర్చుకుంది.
Uttarakhand: ఉత్తరాఖండ్ నిర్వహించిన రెందురోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సందర్భంగా 3.5 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు కుదుర్చుకుంది.
ఉత్తర కాశీలో టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తరువాత సురక్షితంగా బయటకు తీసుకురావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత్ లో ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని ప్రపంచ ప్రజలకు మీడియా ఘనంగా చేరవేసింది.
ఉత్తరాఖండ్ టన్నెల్ సిల్ క్యారాలో చిక్కుకుపోయిన 41 మందిని తీసుకురావడానికి 17 రోజుల టైమ్ పట్టింది. దీని కోసం ఎంతో మంది పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. వీరందరి వెనకా ఉన్నది మాత్రం ఓ ఆస్ట్రేలియన్. అతనే అర్నాల్డ్ డిక్స్.
ఉత్తరాఖండ్ లో టన్నెల తవ్వకం పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కూలీల దగ్గరకు చేరుకోవాలంటే ఇంకా పది మీటర్లు మాత్రమే ఉంది. అన్ని సవ్యంగా జరిగితే సాయంత్రానికి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్డీఎంఏ అధికారులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు.
సొరంగంలో చిక్కుకున్న ఉత్తరాఖండ్ కార్మికుల్లో నిస్పృహ, గందరగోళం, కంగారు పెరుగుతోంది. సమయం గడుస్తున్నకొద్దీ కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. లేనివి చూస్తున్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా భ్రాంతికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ సిల్క్ యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నరాత్రే వాళ్లు బయటకు రావాలి ఉన్నా అది సాధ్యపడలేదు. తాజాగా సొరంగం నుంచి వర్కర్స్ లను స్ట్రెచర్ మీద ఎలా బయటకు తీసుకురావాలో మాక్ డ్రిల్ చేశారు.
ఇంకొంచెం దూరమే...అంతా అయిపోతుంది కార్మికులు బయటకు వచ్చేస్తారు అనుకున్నారు. కానీ అనుకోని అవాంతరం వచ్చి ఉత్తరాఖండ్ సిల్ క్యారా టన్నెల్ డ్రిల్లింగ్ పనులు మళ్ళీ ఆగిపోయాయి. 25 టన్నుల బరువైన డ్రిల్లింగ్ మెషీన్ను అమర్చిన వేదికకు పగుళ్ళు రావడంతో పనులను ఆపేశారు.