భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.
/rtv/media/media_files/2026/01/05/us-vice-president-jd-vance-2026-01-05-17-43-51.jpeg)
/rtv/media/media_files/2025/04/16/uvcSKK6iVRVAYFM7nCSt.jpg)