Paytm :పేటీఎంకు కాస్తంత ఊరటనిచ్చిన ఆర్బీఐ...ఆంక్షలపై సడలింపు..!!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఊరటనిచ్చింది. డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలతో సహా అనేక సేవల కోసం దాని మునుపటి గడువులను పొడిగించింది. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.