Murder : కాకినాడలో జంట హత్యల కలకలం..అడ్డొచ్చిన మహిళ ని కూడా!
కాకినాడ చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీను, పెండ్యాల లోవమ్మ ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తుంది.