Turmeric Board: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం..
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించింది.కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ప్రారంభించారు. ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఉన్నారు.