TTD: వైకుంఠ ఏకాదశిలో శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే ఈ పని చేయండి..!!
డిసెంబర్ 23వ తేదీ వైకుంఠఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ ఇప్పటికే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆన్లైన్ లో రిలీజ్ చేసింది. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఎస్ఎస్డీ టైం స్లాట్ టాకెన్స్ ను డిసెంబర్ 22వ తేదీ జారీ చేయనుంది. 10రోజులకు 4,23,500 టికెట్లను జారీ చేయనున్నారు.