TTD : 2023లో తిరుపతి శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని వందల కోట్లో తెలుసా?
వడ్డీకాసుల వాడికి కానుకలు, నగదులు సమర్పించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. అయితే కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుతుంది. ఈ క్రమంలో గతేడాది శ్రీవారి హుండీ ఆదాయాన్ని టీడీపీ తెలిపింది. గడిచిన ఏడాది మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1398కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.