TTD New Decisions: పాలకమండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ లో 472 నర్సు పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో వసతి సముదాయాలు నిర్మాణాన్ని ఆమోదించింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాడానికి ప్రభుత్వ అనుమతికి నివేదిక కోరింది. రూ.14 కోట్లతో తిరుమలలోని 184 ఉద్యోగుల కోట్రస్ ఆధునికరణకు ఆమోదం తెలిపింది. తిరుపతి గోవిందరాజ స్వామి అనుబంధ ఆలయాల అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
పూర్తిగా చదవండి..TTD: 472 పోస్టుల భర్తీకి టీటీడీ ఆమోదం.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు!
శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆలయ పాలక మండలి ఆమోదం తెలిపింది. స్విమ్స్ ఆస్పత్రిలో 472 నర్సు పోస్టులను భర్తీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఐటీ సేవల కొసం 12కోట్ల, యాత్రి సముదాయంలో లిఫ్ట్ల ఏర్పాటుకు 1.88 కోట్లు మంజూరు చేసింది.
Translate this News: