ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి వెంకయ్యచౌదరి వెంకయ్యను టీటీడీ జేఈవోగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనను డిప్యుటేషన్పై పంపేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే ఉత్తర్వులను ఇచ్చింది. By Manogna alamuru 16 Jul 2024 22:08 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn