ప్రతీ రాజధానిలో ఆలయాలు.. టీటీడీ కీలక నిర్ణయం
ఇటీవల టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో తిరుమల అభివృద్ధి కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే దేశంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీటీ ఈవో శ్యామల రావు తెలిపారు.
ఇటీవల టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో తిరుమల అభివృద్ధి కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే దేశంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీటీ ఈవో శ్యామల రావు తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది.
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగనుండటంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే కేవలం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇవనున్నట్లు తెలిపింది.