Alert: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్
నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాపోకలు నిలిపివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ముసీ ప్రవాహం అధికమైంది. మూసీ వరద మూసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకులను నిలిపివేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.