Allu Arjun-Amittab: నటించలేదు..జీవించాడు..బన్నీకి బిగ్ బి ప్రశంసలు!
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి అమితాబ్ కౌన్ బనే గా కరోడ్ పతి షో లో ప్రస్తావించారు. సినిమా పై , అల్లు అర్జున్ నటన పై ఆయన ప్రశంసలు కురిపించారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి అమితాబ్ కౌన్ బనే గా కరోడ్ పతి షో లో ప్రస్తావించారు. సినిమా పై , అల్లు అర్జున్ నటన పై ఆయన ప్రశంసలు కురిపించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. ఆయన అక్టోబర్ 31న అమెరికాలోని ఆయన కూతురి వద్ద అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
త్వరలోనే మృణాల్ ఠాకూర్ కూడా తెలుగింటి కోడలు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కొంత కాలం క్రితం అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠిని కూడా తెలుగింటి కోడల్ని అవ్వమని ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే ఆయన మృణాల్ ని కూడా తెలుగింటి కోడల్ని అవ్వమని అన్నారు. దీంతో త్వరలోనే మృణాల్ కూడా తెలుగు కోడలు అవుతుందనే టాక్ వినిపిస్తుంది.
తనకు రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై నటి ప్రగతి మండిపడ్డారు. ఓ స్టార్ ప్రొడ్యూసర్తో ప్రగతి పెళ్లి అంటూ కథనాలు రావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల్లేకుండా ఎలా రాస్తారని ధ్వజమెత్తారు. తన వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది అని ఫైర్ అయ్యారు. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకుని వార్తలు రాయండి అంటూ హితవు పలికారు.
జయప్రద గురించి ఎన్నో విమర్శలు సినీ ప్రపంచంలో వినిపించాయి. వాటిలో ఓ బాలీవుడ్ స్టార్ నటుడ్ని ఆమె చెంప దెబ్బ కొట్టిందనే వార్త. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరో కాదు దాలిప్ తాహిల్. ఆయన బాలీవుడ్ లో స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు. జయప్రద తో ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఆమె ఆయన చెంప పగల కొట్టినట్లు వార్తలు వచ్చాయి.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి చాలా దమ్ముండాలి. ఎవరిని నొప్పించకుండా ఉండేలా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతే గొప్పేముంటుంది. ప్రకాష్ రాజ్ అని ఎలా అనిపించుకుంటారు. ఎవరైనా, ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ఎవ్వరినీ లెక్క చేయకపోవడం ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలడు. ఇదే ఆటిట్యూడ్ తో మళ్ళీ టాలీవుడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం.. తెలుగు సినిమాలకు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీస్ అధినేతలు ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అందులో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
నటి వితికా షేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఆమె ఛానెల్ లో తెలిపారు. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంచెం కంగారు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా వితికా స్పాండిలైటిస్, మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
దిల్ రాజును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరామర్శించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజును సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తు.. ధైర్యం చెబుతున్నారు.