AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియస్!
టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని, నిధులు దుర్వినియోగం చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసమే చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
/rtv/media/media_files/2025/08/21/ap-sarkar-goodnews-for-homless-poor-2025-08-21-21-28-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-7.jpg)