TET: బీఈడీ, డీఈడీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్..!!
ఏపీలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. టెట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 2022,2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి డీఎస్సీలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో టెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/11/13/fotojet-89-2025-11-13-19-41-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TET-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-15-1.png)