Ap crime : ఓరెయ్ కామాంధుడా.. పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం!
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండాపురం మండలం, తూర్ప ఎర్రబల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుసిరాజు వంశీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
/rtv/media/media_files/2026/02/26/minor-student-gives-birth-2026-02-26-07-47-20.jpg)
/rtv/media/media_files/2025/07/05/tenth-class-2025-07-05-21-08-57.jpg)
/rtv/media/media_files/2025/01/26/Pxkv7QDTLrYg5EwqnpU7.jpg)