J&K: జమ్మూలో అంతుచిక్కని జబ్బు..ఇప్పటి వరకు 15 మంది మృతి
జమ్మూలోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని మరణాలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. నెలన్నరలో దాదాపు 5 మంది దాకా చనిపోయారు. డాక్టర్లకు కూడా అర్ధం కాని జబ్బుతో ప్రజలు చనిపోతుండడం అక్కడ ప్రజలను కలవరపడుతోంది.