Madras Court: తెలుగు వారు వలస వచ్చిన వాళ్లు కాదన్న మద్రాసు హైకోర్టు
తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది.చెన్నపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా వేరుచేసి చూడగలమంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
/rtv/media/media_files/2025/07/07/ap-lands-registrations-2025-07-07-15-34-57.jpg)
/rtv/media/media_files/2024/11/13/1DiICmavzby3fh5qzNHs.jpg)