Telangana: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డెరెక్ట్ లింక్
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డు సోమవారం ఫస్ట్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డు సోమవారం ఫస్ట్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది.
తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గద్వాల పట్టణంలో జరిగిన ఓ భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు అలాగే రూ.3,50,000 నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తెలంగాణలో ఈరోజు నుంచి మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఏడాదిన్నర ఏళ్ల చిన్నారి గొంతులో గులకరాయిరాయి ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందింది. కడవేర్గు గ్రామానికి చెందిన జరీనాబేగం తన పిల్లల్ని తీసుకొని పుట్టింటి వెళ్లగా.. చిన్నకూతురు ఆడుకుంటూ గులకరాయి మింగడంతో ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలయ్యారు. మొత్తం 28 మంది అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారుల్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలో మక్కరాజుపేటకు చెందిన నర్సింహులు (58) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అల్లడి మరణం తట్టుకోలేక అత్త నర్సవ్వ కూడా సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కరీంనగర్ బస్స్టేషన్లో టీజీఆర్టీసీ మహిళా సిబ్బంది ఓ గర్భిణికి కాన్పు చేయండంపై సీఎం రేవంత్ స్పందించారు. కాన్పు చేసి తల్లిబిడ్డను కాపాడిన ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్థున్నట్లు పేర్కొన్నారు.