Telangana Group-1: గ్రూప్-1 పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్
తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది. తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు రూ.20 వేల జరిమానా విధించింది. అంతేకాదు వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.