Corona Updates: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఎన్నంటే?
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. కరోనా దాటికి 5 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. కరోనా దాటికి 5 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 38 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో నిన్న నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఒకేరోజు 9 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇవాళ కూడా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్లో 4 కేసులు, మెదక్లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 యాక్టీవ్ కేసులుండగా, ఒకరు కోలుకున్నారు.