Delhi:రైతుల మీద మరోసారి టియర్ గ్యాస్...ఉద్రిక్తంగా ఢిల్లీ బోర్డర్లు
ఢిల్లీలో బోర్డర్లలో రైతుల చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. రైతులు రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు మరొకసారి వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. శంభు సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.
/rtv/media/media_files/2024/12/06/HwAfKsOTf9yi6vtq0yPF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-14T125225.144-jpg.webp)