Vijayawada:విజయవాడలో టీచర్ల మహాధర్నా
విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.
విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.
ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గవర్నమెంట్ మహిళా టీచర్స్ ఆదర్శవంతమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ అందించే ఫ్రీ టికెట్ తమకు వద్దని, టికెట్ తీసుకుని గవర్నమెంట్ కు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకొచ్చారు. మంచి మనసుతో మరింతమంది స్ఫూర్తిగా నిలవాలని కోరారు.
తరగతి గదిలోకి హిజాబ్ ధరించి రావద్దని చెప్పిన ఉపాధ్యాయులను విద్యార్థినుల తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ఘటన బిహార్ లోని శేఖ్పూర్ లో జరిగింది.
ఉత్తర కేరళ జిల్లా ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్లో ఉపాధ్యాయులు తన్నుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒక చిన్న విషయంలో ఈ గొడవ మొదలవగా క్లాస్ రూమ్ లోనే బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
దేశం అభివృద్ధి చెందాలంటే విశ్రాంత ఉపాధ్యాయులకు ఏటా రూ.83 లక్షలు చెల్లించాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా..STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో నిష్ణాతులైన 10 వేల మంది రిటైర్డ్ టీచర్లను నియమించాలన్నారు.