Andhra Pradesh : రేపే టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. హైలెట్స్ ఇవే!
రేపు (మంగళవారం) టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. తమ ఉమ్మడి మెనిఫెస్టోను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.00 PM గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేయనుంది కూటమి.