Hyderabad: హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.
/rtv/media/media_files/2025/09/06/cm-revanth-spotted-at-tankbund-2025-09-06-17-39-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-11.jpg)