T20 World Cup: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ
టీ20 వరల్డ్కప్లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం.
టీ20 వరల్డ్కప్లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం.
భారత ఆటగాడు అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, కమ్రాన్ అక్మల్ సిక్కు మతాన్ని ఓ టీవి ఛానల్ లో ఎగతాళి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దీంతో స్పందించిన ఎక్స్ ద్యారా హర్భజస్ ఘాటుగా స్పందించగా..ఆ వ్యాఖ్యలపై కమ్రాన్ అర్షదీప్ కు క్షమాపణలు తెలిపాడు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.
టీ20 వరల్డ్కప్లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఇరవై ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ ఎంఎస్ ధోనిని అధిగమించాడు.ధోనీ సారథ్యంలో భారత జట్టు 41 విజయాలు సాధిస్తే, ఇప్పుడు రోహిత్ శర్మ 42 విజయాలతో దానిని బ్రేక్ చేశాడు.
అమెరికా సంచలనం సృష్టించింది. పెద్ద జట్టు పాక్ను చిత్తు చేసింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో గెలుపొందింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు.