టీ20 వరల్డ్ కప్ కోసం తొలి గ్రౌండ్ సెషన్ను ప్రారంభించిన టీమిండియా!వీడియో వైరల్!
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు తన తొలి గ్రౌండ్ సెషన్ను ప్రారంభించింది. భారత జట్టు తన తొలి గ్రౌండ్ సెషన్ను న్యూయార్క్లో నిర్వహించింది. ఈ సెషన్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.ఇందులో పాల్గొన్న జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తమ అనుభవాలను వీడియోలో పంచుకున్నారు.
టీ20 ప్రపంచకప్.. ప్రాక్టీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పాల్గొంటాడా?
టీ20 వరల్ట్ కప్ కోసం ఇప్పటికే భారత జట్టు ఆటగాళ్లు అమెరికా చేరుకున్నారు.కానీ టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ మాత్రం వ్యక్తిగత కారణాలతో భారత్ లోనే ఉన్నాడు.దీంతో బంగ్లాదేశ్ తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ పాల్గొంటాడా లేదా అనే ఉహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్లో భారత్,పాక్ సెమీ ఫైనల్ లో ఎదురైయ్యే అవకాశం లేదు..మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో సెమీఫైనల్ మ్యాచ్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడవని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. అసలు పాకిస్తాన్ సెమీస్ దాకా వస్తేనే కదా అని గ్రేమ్ స్వాన్ అన్నారు.
Shikhar Dhawan : వరల్డ్ కప్ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో రోహిత్ కు బాగా తెలుసు.. ఈ సారి కప్ మనదే : శిఖర్ ధావన్
టీ 20వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని శిఖర్ ధావన్ తన విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతనికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని తాజా ఇంటర్వ్యూలో అన్నాడు.
BCCI : హెడ్ కోచ్ పదవికి నోటిఫికేషన్ రిలీజ్.. షరతులు ఇవే!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పురుషుల టీమ్ కు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మూడున్నరేండ్ల పదవికోసం ఆసక్తిగల వారు ఈ నెల 27వ తేదిలోపు అప్లై చేసుకోవాలని సూచించింది.
T20 World Cup : కాలి గాయంతో టీ20 ప్రపంచకప్ కు దూరంకానున్న స్టార్ ఆటగాడు..
ఐసీసీ టీ20 ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతన్న అతనికి కాలిగాయం తీవ్రమైంది.దీంతో ప్రపంచకప్ లో ఆడతాడో లేదో అన్న సందేహాలు నెలకొన్నాయి.
టీ20 ప్రపంచకప్కు ముందు వివాదంలో దక్షిణాఫ్రికా జట్టు..
పొట్టి ప్రపంచకప్ కు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు వివాదంలో చిక్కుకుంది. ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల్లో కేవలం ఒక నల్లజాతి వ్యక్తి కే ప్లేస్ దక్కింది.దీంతో ఆదేశంలో ప్రస్తుతం ఈ విషయమై వివాదం చెలరేగింది.
T20 Cricket : టీ 20 వరల్డ్ కప్ కు ఇప్పటికీ 15మంది ఆటగాళ్లను ప్రకటించిన జట్లు ఇవే..
T20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే భారత్తో సహా 16 జట్లు తమ ఆటగాళ్ల ను ప్రకటించాయి. వారు జూన్ లో జరగనున్నపొట్టి ప్రపంచకప్ కోసం వెస్టీండీస్,అమెరికా వెళ్లనున్నారు.అయితే టీ20 ప్రపంచకప్ కు రెండు జట్లు మాత్రం వారి ఆటగాళ్లను ప్రకటించలేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T161930.970.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T140835.121.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T152517.415.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T121425.559.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T172020.920.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T213034.200.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-81-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-15-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-13-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-95.jpg)