Latest News In TeluguPM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు.. వేదికపై ఏం చేశారంటే సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రత్యేక స్మారక స్టాంప్ను, నాణేన్ని ఆవిష్కరిస్తుండగా దాని రిబ్బన్ను తన జేబులో పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ పట్ల ఆయనకున్న నిబద్ధతను నెటీజన్లు కొనియాడుతున్నారు. By B Aravind 31 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKishan Reddy: గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛభారత్.. అందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇవాళ నల్లకుంటలోని శంకర్మఠ్ సమీపం నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు జరిగిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో భాగంగా.. ‘శ్రమదానం’ చేసిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి By Vijaya Nimma 01 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn