Bihar : క్షుద్రపూజల చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలో అయిదుగురి హత్య!
బీహార్లోని పూర్ణియా జిల్లాలో మంత్రగత్తెలనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి సజీవ దహనం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంచలనాత్మక సంఘటన ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెట్గామా గ్రామంలో చోటుచేసుకుంది.